నవ్యాంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20
Posted On July 13, 2019
బడ్జెట్ 2019-20 కీలక అంశాలు :
- జీఎస్డీపీలో రెవెన్యూలోటు సుమారు 0.17శాతం .
- రెవెన్యూలోటు రూ.1778.52కోట్లు.
- ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94కోట్లు.
- మూలధన వ్యయం రూ.32,293.39కోట్లు.
- రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.100.05కోట్లు.
- పాల సహకార సంఘాల అభివృద్ధికి రూ.100కోట్లు.
- గిడ్డంగుల నిర్మాణానికి రూ.37.53కోట్లు.
- గిడ్డంగులు, మౌలిక నిధి కింద రూ.200కోట్లు.
- వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాల కోసం రూ.109.28కోట్లు.
- ఇంధన శాఖకు రూ.6,861.03కోట్లు.
- పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.573.60కోట్లు.
- పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు.
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు.
- పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు.
- జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455.80కోట్లు.
- పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1500కోట్లు.
- మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077కోట్లు.
- వైఎస్ఆర్ పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ.160కోట్లు
- అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలల నిర్మాణానికి రూ.100కోట్లు.
- రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ.92,050.05కోట్లు
- ఎస్సీ సబ్ప్లాన్ కంపోనెంట్ కింద రూ.15,000కోట్లు.
- ఎస్టీ సబ్ప్లాన్ కంపోనెంట్ కింద రూ.4988.52కోట్లు.
- బీసీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ.15,061.64కోట్లు.
- ఆర్థిక రంగ సేవల కోసం రూ.86,105.63కోట్లు.
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677.08కోట్లు.
- గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు.
- జలవనరుల కోసం రూ.13,139.05కోట్లు.
- తాగునీరు, వరద నియంత్రణ కింద రూ.13,139.05కోట్లు.
- విద్యుత్శాఖకు రూ.6,861.03కోట్లు.
- ఖనిజాభివృద్ధి శాఖకు రూ.3,986.05కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150కోట్లు
- కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు.
- ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు
- చేనేత కార్మికులకు వైఎస్ఆర్ భరోసా కింద రూ.200కోట్లు.
- వైఎస్ఆర్ గ్రాంట్స్ కింద మత సంస్థలకు సహాయం రూ.234కోట్లు
- వైఎస్ఆర్ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు రూ.100కోట్లు.
- న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు.
- న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు.
- బీసీలకు వైఎస్ఆర్ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు.
- ఎస్సీలకు వైఎస్ఆర్ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు.
- ఎస్టీలకు వైఎస్ఆర్ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు.
- మైనార్టీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద రూ.100కోట్లు.
- పౌరసరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు .
- బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ.750కోట్లు.
- పౌరసరఫరాల కార్పొరేషన్కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు
- గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు .
- మున్సిపల్ వార్డు వాలంటీర్ల కోసం రూ.280కోట్లు.
- మున్సిపల్ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు
- ఏపీఎస్ ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు.
- రాయితీల కోసం రూ.500కోట్లు.
- ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్కు రూ.260కోట్లు.
- పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్ఆర్ వడ్డీలేని రుణం కింద రూ.648కోట్లు
- డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140కోట్లు
- రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు.
- ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు .
- వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు.
- రైతులకు ఉచిత విద్యుత్కు రూ.4,525కోట్లు
- వైఎస్ఆర్ రైతు భరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200కోట్లు
- రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.200కోట్లు.
- వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100కోట్లు.
- చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ.100కోట్లు.
- మత్స్యకారుల పడవలకు డీజిల్ రాయితీ కింద రూ.100కోట్లు.
- మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.60కోట్లు.
- ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ.50కోట్లు
- ఎయిడ్స్ బాధితుల పెన్షన్ కోసం రూ.100కోట్లు.
- ట్రాన్స్ జెండర్ల పెన్షన్లకు రూ.7కోట్లు
- ఆశా వర్కర్లకు రూ.455.85కోట్లు.
- వైఎస్సార్ రైతు బీమాకు రూ.1,163కోట్లు.
- ప్రకృతి విపత్తుల నిధికి రూ.2002కోట్లు.
- ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.475కోట్లు.
- రైతులకు ఉచిత బోర్లకు రూ.200కోట్లు.
- విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
- ఉద్యానశాఖకు రూ.1532 కోట్లు కేటాయింపు
- ఆయిల్ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయింపు.
- ఆయిల్ఫాం తోటల సాగు ప్రోత్సాహానికి రూ.65.15కోట్లు.
- సహకార రంగ అభివృద్ధికి రెవెన్యూ వ్యయం రూ. 174.64 కోట్లు.
- సహకార రంగం అభివృద్ధికి పెట్టుబడి వ్యయం కింద రూ.60 కోట్లు కేటాయింపు
- 2019-20లో రైతులకు సహకార స్వల్పకాలిక రుణాల కింద రూ.12వేల కోట్లు కేటాయింపు.
- దీర్ఘకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు.
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతుల కోసం రూ.1200 కోట్లు కేటాయింపు.
- వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.12,500. దీని ద్వారా 65.07లక్షల మందికి ప్రయోజనం
వైఎస్సార్ రైతుభరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200కోట్లు, - విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు, గిడ్డంగులు,
- మౌలిక నిధుల కింద రూ.200 కోట్లు కేటాయింపు.
- వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలల కోసం రూ.109.28 కోట్లు,
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.100.05 కోట్లు కేటాయింపు.
- రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు.
- పాల సహకార సంఘాల అభివృద్దికి రూ.100 కోట్లు,
- పశు అభివృద్ధి, దాణా కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం.
- వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100 కోట్లు కేటాయించాం.
- చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ. 100 కోట్లు
- మత్స్యకారుల పడవలకు డీజిల్ రాయితీ కింద రూ.100 కోట్లు,
- మత్స్య సంపద అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయిస్తున్నాం.