AP Telugu Current Affairs:

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.


Total articles found: 1356. Showing from 1 to 10.
ls-img

పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఆనంద్‌

పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి)గా ఐఏఎస్‌ అధికారి ఒ.ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆనంద్‌ పోలవరం ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.. . . . .

ls-img

జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం

ఆంధప్రదేశ్‍లో మరో కొత్త పథకం ప్రారంభం అయింది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్‍ కార్యాలయంలో సీఎం జగన్‍ మోహన్‍ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను. . . . .

ls-img

ఏపీలో అందుబాటులోకి కోవిడ్-19 ఫార్మసీ యాప్

కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి  ఏప్రిల్ 25న విడుదల చేశారు. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో. . . . .

ls-img

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభించిన జగన్

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్నిఏప్రిల్ 24న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు. . . . .

ls-img

ఈ –లెర్నింగ్ యాప్ అభ్యాస ఆవిష్కరణ

కరోనా లాక్‍డౌన్‍ సమయంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇంట్లోనే ఉంటూ విజ్ఞానాన్ని సముపార్జించుకునేందుకు  ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ –లెర్నింగ్. . . . .

ls-img

పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి

*ప్రఖ్యాత పాత్రికేయుడు ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు. . . . .

ls-img

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు-2019

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులను తెలుగు రచయితలు ఫిబ్రవరి 25 న డిల్లీ లో అందుకున్నారు,. . . . .

ls-img

‘జగనన్న వసతి దీవెన పథకం’

* విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఫిబ్రవరి 24న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి  ‘జగనన్న వసతి దీవెన పథకం’ను ప్రారంబించారు. 

ls-img

నూతన నాబార్డ్ చైర్మన్

*జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ పదవి 24 years తరువాత మరోసారి తెలుగు వ్యక్తిగుంటూరు. . . . .

ls-img

కామిరెడ్డి జయచంద్రా రెడ్డి కన్నుమూత

* కడప జిల్లా వండ్ల పల్లే గ్రామానికి చెందిన మాజీ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కామిరెడ్డి జయచంద్రా రెడ్డిబెంగళూర్ లో కన్నుమూశారు. * ఉమ్మడి ఆంద్రప్రదేశ్. . . . .

Download Mobile APP

Vyoma mobile app