ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కమిటీ నివేదిక
Posted On December 20, 2019
*కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేసి.. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది.
*రాజధానిపై మధ్యంతర నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది.
*విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించింది.
* పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది.
*ఇప్పటికే రాజధానిపై సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు.
* ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డా.మహవీర్, డా. అంజలికరోల్ మోహన్, డా. ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయమోహన్ సభ్యులుగా ఉన్నారు.