వ్యవసాయం కోసం ఉన్నత స్థాయికమిటీ
Posted On July 04, 2019
* కమిటీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. సభ్యులు
* సీఎంలు కుమారస్వామి (కర్ణాటక),
* మనోహర్లాల్ కట్టర్ (హరియాణా),
* పెమాఖండూ (అరుణాచల్ప్రదేశ్),
* విజయ్ రూపాణి (గుజరాత్),
* యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర్ప్రదేశ్),
* కమల్నాథ్ (మధ్యప్రదేశ్),
* కేంద్ర గ్రామీణాభివృద్ధి,
* వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, నీతి ఆయోగ్లో వ్యవసాయ సంబంధ విషయాలు చూసే రమేష్చంద్ ఉండనున్నారు.
* కేంద్రం రూపొందించిన వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెటింగ్ చట్టం- 2017; వ్యవసాయోత్పత్తులు, పశుసంపద- ఒప్పంద సేద్యం, సేవలు చట్టం-2018లను నిర్దిష్ట గడువులోగా రాష్ట్రాలు అమలు చేయడంపై ఈ కమిటీ దృష్టిసారిస్తుంది. రెండునెలల్లో నివేదిక సమర్పిస్తుంది.