వాయుసేన లోకి 200 జెట్ ఫైటర్లు
Posted On January 16, 2020
*భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం సుమారు 200 జెట్ఫైటర్లను కొనుగోలు చేయనుంది.
*రక్షణశాఖ కార్యదర్శి అజరు కుమార్
* 83 ఎల్సీఏ తేజస్ మార్క్1 విమాన తయారీకి హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఒప్పందం చివరిదశలో ఉంది.
*ఇవే కాకుండా మరో 110 జెట్ఫైటర్ల కోసం ప్రతిపాదనలు ఉన్నాయి.
*ప్రస్తుతం వాయుసేనలో సుఖోయ్-30 ఎంకెేఐలు, మిరాజ్-2000 లు, మిగ్-29 లు, జాగ్వార్స్, మిగ్-21 బైసన్స్ పనిచేస్తున్నాయి.
*1999 కార్గిల్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఏడు స్వింగ్-వింగ్ మిగ్ -27 యుద్ధ విమానాలను గత నెలలో తొలగించారు.