[Ans: c] Explanation: 1976 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలను అమలు పర్చడం కోసం రాజ్యాంగంలోని ఏ అంశానైనా పార్లమెంట్ సవరిస్తుందని అలాటి సవరణను ఏ న్యాయస్థానం ముందు సవాలు చేయరాదని పేర్కోంటు 368 అధికరణలో (4) వ క్లాజును చేర్చింది. దీని ద్వారా ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
(A)41 వ నిబందన - పని హక్కు (B)40 వ నిబందన - గ్రామ పంచాయితీల ఏర్పాటు (C)44 వ నిబందన - ఉచిత నిర్బంద విద్య (D)50 వ నిబందన - న్యాయ వ్యవస్థను కార్య నిర్వాహక వర్గం నుండి వేరు చేయుట
(A)43 వ నిబందన - బలహీన వర్గాలకు విద్య (B)42 వ నిబందన - స్త్రీలకు ప్రసూతి సౌకర్యం (C)43 వ నిబందన - కార్మికుల సంపూర్ణ వికాసానికి కృషి, కూటీర పరిశ్రమల స్థాపన (D)51 వ నిబందన - నిరుద్యోగబృతి
(A)ఆదేశ సూత్రాలను కోర్టుల ద్వారా అమలు పరచలేము (B)నిర్దేశిక నియమాలు రాజ్యం చేయవలసిన పనులను గూర్చి తెలుపుతాయి (C)నిర్దేశిక నియమాలు అమలు పరచవలెనన్న ప్రభుత్వం శాసనం రూపొందించాలి (D)తొలుత రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాలు లేవు