(A)కేసిఆర్ గారు T R S పార్టీని జలదృశ్యంలో స్థాపించాడు (B)2001 May 17 న సింహ గర్జన సభను వరంగల్ లో నిర్మహించారు (C)2001 సింహగర్జనకు అతిదిగా శిబుసోరెన్ వచ్చాడు (D)2001 May 17 సింహగర్జన కరీంనగర్ లో నిర్వహించాడు
[Ans: c] Explanation: 2001 July లో స్థానిక ఎన్నికల్లో T R S పార్టీ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో అత్యదిక సీట్లు గెలుచుకుని రెండు జిల్లాల జిల్లాపరిషత్ చైర్మన్ లు T R S పార్టీని నుండి ఎన్నికైనారు.
[Ans: c] Explanation: జలసాధన ఉద్యమం 2002 Nov 25 నుండి 2003 Jan 5 వరకు నిర్వహించారు. వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించడం లో తెలంగాణా కు జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియజేసింది
[Ans: b] Explanation: నాగార్జున సాగర్ ఎడమ కాలువ భాదిత రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశ్యంతో 2003 Aug 25 నుండి 30 వరకు కోదాడ నుండి హాలీయా వరకు 120 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.