-->
1 - 20 of 150 MCQs found
భారతదేశ అటార్నీ జనరల్ జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?
(A)   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(B)   రాష్ట్రపతి
(C)   పార్లమెంట్
(D)   ప్రధానమంత్రి


Show Answer


ప్రవాస భారతీయ, ఇంటెలిజెన్స్ గూఢచారి సిబ్బంది తమకు నచ్చిన వారికి ఓటు వేసే విధానాన్ని ఏమని అంటారు?
(A)   టెండర్ ఓటు
(B)   ప్రాక్సీ ఓటు
(C)   సర్వీసు ఓటు
(D)   పోస్టుల్ బ్యాలెట్ ఓటు


Show Answer


రాజకీయ పార్టీలకు జాతీయ హోదా కల్పించడం కలిగే ప్రయోజనాలను గుర్తించండి?
(A)   జాతీయ పార్టీ గుర్తు ఇంకెవరికి కేటాయించదు.
(B)   లోక్ సభ ఎన్నికల్లో DD, రేడియో ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఉచిత ప్రచార అవకాశం
(C)   నామినేషన్ల సమయంలో ప్రతిపాదనకు ఒక్కరు చాలు
(D)   పైవన్నీ


Show Answer



ప్రాంతీయ మండలి నిర్మాణం గురించి సరి అయినవి గుర్తించండి?
(A)   కేంద్ర హోంమంత్రి అన్ని జోనల్ కౌన్సిళ్ళకు చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
(B)   ప్రతి జోనల్ కౌన్సిల్ లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక్కొక్కరు ఒక్కొక్క సం. చొప్పున రొటేషన్ పద్ధతిలో ఆ జోనల్ కౌన్సిల్ కు ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తారు.
(C)   జోనల్ కౌన్సిల్ లోని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతి రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడిన ఇద్దరు మంత్రులు, ఉంటారు.
(D)   పైవన్నీ


Show Answer


దేశంలో పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హతను నిర్ణయించిన తొలి రాష్ట్రం ఏది?
(A)   గుజరాత్
(B)   మధ్యప్రదేశ్
(C)   రాజస్థాన్
(D)   పంజాబ్


Show Answer


సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఇంతకు పెంచాలని లా కమీషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమీషన్ లు సూచించాయి?
(A)   67 సంవత్సరాలకు
(B)   65 సంవత్సరాలకు
(C)   70 సంవత్సరాలకు
(D)   78 సంవత్సరాలకు


Show Answer




ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
(A)   అతి ఎక్కువ కాలం పనిచేసిన 2వ ముఖ్యమంత్రి - కాసు బ్రహ్మానంద రెడ్డి
(B)   అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి - భవనం వెంకట్రామ్ రెడ్డి
(C)   అత్యధికకాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి - నారా చంద్రబాబు నాయుడు
(D)   విధాన పరిషత్ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి - భవనం వెంకట్రాం రెడ్డి


Show Answer


ఈ క్రింది అంశాలను కాలానుక్రమంలో గుర్తించండి? 1) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమోరాండం 2) సర్కారియా కమీషన్ 3) రాజమన్నార్ కమిటీ 4) మొదటి పరిపాలన సంస్కరణల సంఘం.
(A)   3, 4, 1, 2
(B)   4, 3, 1, 2
(C)   1, 3, 4, 2
(D)   2, 4, 3, 1


Show Answer


భారతదేశంలో దేశీయ పశుసంపద అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం రాజ్యాంగంలోని ఏ ప్రకరణ క్రింద అమలు చేస్తున్నారు?
(A)   ప్రకరణ 47
(B)   ప్రకరణ 48
(C)   ప్రకరణ 44
(D)   ప్రకరణ 51


Show Answer


ముస్లిం మైనార్టీల సంక్షేమం గురించి సరి అయినవి గుర్తించండి? 1) 2005 లో రాజేంద్ర సింగ్ సచార్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2) మతపరమయిన మైనార్టీల సమస్యల నివారణకు సమానవకాశాల కమీషన్లను ఏర్పాటు చేయాలి. 3) అజ్లాఫ్ తరగతిని BC జాబితాలో చేర్చాలి.
(A)   1, 2, 3
(B)   1 మాత్రమే
(C)   1, 2
(D)   2, 3


Show Answer



ఆదేశిక సూత్రాల అమలు అనేది?
(A)   ప్రజాస్వామ్య సూత్రం
(B)   ప్రభుత్వం యొక్క విధి
(C)   ప్రజల ఆర్థిక అవసరం
(D)   రాజ్యం యొక్క నైతిక బాధ్యత


Show Answer


ఈ క్రింది వాటిలో MM పూంచీ కమీషన్ చేసిన సిఫార్సు ఏది?
(A)   గవర్నర్ వ్యవస్థ రద్దు
(B)   గవర్నర్ ను నియమించడానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అంగీకారం
(C)   రాష్ట్ర గవర్నర్ పై అభిశంసనకు అవసరమయిన ప్రకరణ ప్రవేశపెట్టడం.
(D)   నియమిత కాల వ్యవధి తర్వాత గవర్నర్ లను రాష్ట్రాల మధ్య బదిలీ చేయడం.


Show Answer


ప్రకరణ 14కు మినహాయింపు ఎవరు? a) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. b) విదేశీ రాయబారులు c) ముఖ్యమంత్రులు d) జిల్లా కలెక్టర్ లు
(A)   a, b
(B)   c only
(C)   b, c
(D)   పైవేవీ కాదు.


Show Answer



లోక్ సభకు సంబంధించి సరికానిది గుర్తించండి?
(A)   ప్రకరణ 330 ప్రకారం, లోక్ సభ ఎన్నికల్లో SC, ST లకు రిజర్వేషన్లు ఉన్నాయి.
(B)   లోక్ సభలో స్త్రీలకు, మైనార్టీలకు, వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు లేవు.
(C)   లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య 2030 వరకు మారదు.
(D)   14వ లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగించారు.


Show Answer


మండల్ కమీషన్ వెనకబాటు తనాన్ని గుర్తించడానికి ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టింది?
(A)   సాంఘిక అంశాలు
(B)   విద్యాపరమయిన అంశాలు
(C)   ఆర్ధిక అంశాలు
(D)   పైవన్నీ


Show Answer


  • Page
  • 1 / 8