-->
1 - 20 of 150 MCQs found
ఈ క్రింది వానిలో సరికానివి గుర్తించండి a . 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం స్థానిక అవసరాలు తీర్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించారు b . భారతదేశంలో ఆర్ధిక వికేంద్రీకరణకు పునాది వేసినవారు - లార్డ్ రిప్పన్ c . స్థానిక సంస్థలపై రిప్పన్ తీర్మానం - 1884
(A)   a,b
(B)   b,c
(C)   a,b,c
(D)   a Only


Show Answer


ఈ క్రింది వానిలో సరైన ప్రవచనము /లు .......... ఎ) చోళుల గ్రామ స్వపరిపాలనకు సంబంధించిన వివరాలను కన్యాకుమారి శాసనం తెలుపుతుంది. బి) చోళుల కాలంలో స్థానిక ప్రతినిధులను ఎన్నుకునే పద్దతి వుండేది.
(A)   కేవలం ఎ
(B)   కేవలం బి
(C)   ఎ మరియు బి
(D)   ఏదీకాదు


Show Answer


ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనము......
(A)   ఢిల్లీ సుల్తాన్ కాలంలో స్థానిక ప్రభుత్వ నియంత్రణ ఏర్పడినది
(B)   షేర్‌షా కాలంలో ప్రాంతీయ పరిపాలనపై దృష్టి కేంద్రీ కరించడం జరిగింది.
(C)   ఢిల్లీ సుల్తాన్ కాలంలో గ్రామ పంచాయితీలు పట్టణ స్థానిక ప్రభుత్వాల పరిధిలో వుండేవి.
(D)   మొగలుల కాలంలో గ్రామ పరిపాలన వ్యవస్థ విచ్ఛిన్నమైనదిగా చెప్పవచ్చు


Show Answer


ఏ చట్టం ద్వారా బ్రిటిష్‌వారు స్థానిక సంస్థలకు పన్ను విధించడానికి, చెల్లించని వారిపై చర్యను తీసుకొనే అధికారాన్ని కల్పించారు.
(A)   రెగ్యులేటింగ్‌ చట్టం
(B)   1784 పిట్స్‌ ఇండియా చట్టం
(C)   1833 చార్టర్‌ చట్టం
(D)   1813 చార్టర్‌ చట్టం


Show Answer



ఎవరి అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘం నియమింపబడినవి.
(A)   సర్ చార్లెస్ అయ్యర్
(B)   మెట్ కాఫ్
(C)   హబ్ హౌస్
(D)   రిప్పన్


Show Answer


స్థానిక ప్రభుత్వ పరిపాలనను తొలిసారిగా రాష్ట్ర జాబితాలోకి చేర్చినది........
(A)   1919 మాంటేగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు
(B)   1861 భారత కౌన్సిళ్ల చట్టం
(C)   1947 భారత స్వాతంత్య్ర చట్టం
(D)   ఏదీకాదు


Show Answer


‘‘ఆత్మ గౌరవంతో కూడిన అభివృద్ధి’’ అనే అంశానికి ప్రాధాన్యతను ఇచ్చినది...........
(A)   శ్రీనికేతన్‌ ప్రయోగం
(B)   మార్తాండ ప్రయోగం
(C)   బరోడా ప్రయోగం
(D)   ఇటావా ప్రయోగం


Show Answer


ఈ క్రింది ఏ వేదంలో స్థానిక స్వపరిపాలన సంస్థ ప్రస్థావన ఉంది?
(A)   ఋగ్వేదం
(B)   సామవేదం
(C)   అధర్వణ వేదం
(D)   యజుర్వేదం


Show Answer




మెగస్తనీస్‌ తన ఇండికా గ్రంథంలో భారతదేశంలోని ఏ నగరానికి సంబంధించిన మున్సిపల్‌ ప్రభుత్వం గురించి వివరించాడు?
(A)   ధాన్య కటకం
(B)   ద్వారక
(C)   పాటలీపుత్రం
(D)   ప్రయాగ


Show Answer


చోళుల కాలంలో ‘పంచాస్‌’ అను ఐదుగురు సభ్యులతో కూడిన ఒక మండలి ఉండేది. దీని యొక్క ప్రధాన విధి.
(A)   స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించడం
(B)   గ్రామాలలో వివాదాలను పరిష్కరించడం
(C)   గ్రామాలలో సాధారణ సమస్యలను పరిష్కరించడం
(D)   భూమి శిస్తును వసూలు చేయడం


Show Answer


మద్రాస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను స్థాపించడంలో గల ప్రధాన ఉద్దేశ్యం
(A)   పన్నుల వసూలు
(B)   సౌకర్యాల కల్పన
(C)   ప్రజ ఆరోగ్య సంరక్షణ
(D)   రాజకీయ దృక్పథం


Show Answer


ఒక తీర్మానం ద్వారా భారతదేశంలో మొదటిసారిగా లార్డ్‌ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు. అయితే ఈ తీర్మానం ఏ విధంగా ప్రసిద్దికెక్కింది
(A)   ఆర్ధిక కేంద్రీకరణ తీర్మానం
(B)   ఆర్ధిక వికేంద్రీకరణ తీర్మానం
(C)   రాజకీయ వికేంద్రీకరణ తీర్మానం
(D)   సామాజిక కేంద్రీకరణ తీర్మానం


Show Answer


ఈ క్రింది వానిలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు కానిది ఏది?
(A)   పంచాయతీ రాజ్ సంస్థలోని ఆన్ని పదవులకు కాలవ్యవధిని 5 సంవత్సరాలుగా నిర్ణయించాలి
(B)   పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికలలో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది
(C)   అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయపంచాయతి సంస్థ ను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి.
(D)   15,000 నుంచి 20,000 జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను ఒక పంచాయతీ సమితి లేదా మండల పంచాయితీగా ఏర్పాటు చేయాలి


Show Answer


మండల పంచాయితీ వ్యవస్థను సిఫారసు చేసినది ఎవరు?
(A)   బల్వంతరాయ్ మెహతా
(B)   అశోక్ మెహతా
(C)   వెంగళ రావు
(D)   దంత్ వాలా కమిటీ


Show Answer


సమాజ అభివృద్ధి పథకం అమలుకు ఫోర్డ్‌ ఫౌండేషన్‌ తరుపున 50 మిలియన్‌ ఆర్ధిక సహయాన్ని అందించిన అప్పటి రాయబారి..........
(A)   మర్షియా బెర్నికట్‌
(B)   లూసే టామ్లిన్‌
(C)   చెస్టర్‌ బౌల్స్‌
(D)   మైఖేల్‌ మెకన్లీ


Show Answer


ఈ క్రింది ఏ కమిటీ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నది
(A)   C.H. హనుమంతరావు
(B)   G.V.K. రావు
(C)   L.M. సింఘ్వి
(D)   సర్కారియా కమిటీ


Show Answer



  • Page
  • 1 / 8