-->
1 - 20 of 150 MCQs found
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో స్త్రీ పురుషులకు వేతనాలు ఎలా చెల్లిస్తుంటాయ్
(A)   స్త్రీ కి ఎక్కువ పురుషునికి తక్కువ
(B)   స్త్రీ కి తక్కువ పురుషునికి ఎక్కువ
(C)   వారివారి సామర్ధ్యాన్ని పట్టి చెల్లిస్తారు
(D)   ఇద్దరికి సమానంగా


Show Answer


మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసె పనుల్లో మొదటి ప్రాధాన్యతను గుర్తించుము
(A)   నీటి సంరక్షణ వాన నీటి నిల్వ
(B)   కరువు నుండి రక్షణ ఇచ్చే పనులు
(C)   సాగు నీటి కాల్వలు, సూక్ష్మ, చిన్న నీటి పారుదల పనులు
(D)   సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ


Show Answer


పట్టణీకరణకు నెట్టబడే కారణంను పేర్కొనుము?
(A)   వ్యవసాయాదాయం ఎక్కువగా ఉండుట
(B)   వ్యవసాయరంగంలో అధిక ఉత్పాదకత
(C)   సగటు కమత పరిమాణం పెరుగుట
(D)    గ్రామీణ ప్రాంతాలలో అధిక పేదరికం నిరుద్యోగం


Show Answer




ప్రణాళికా సంఘం దారిద్య్రరేఖకు ఈ క్రింది వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది?
(A)   రోజువారి వ్యయం
(B)   వారం వారి వ్యయం
(C)   నెలవారీ వ్యయం
(D)   సంవత్సరం వారి వ్యయం


Show Answer



ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
(A)   ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా
(B)   పంజాబ్ లోని లూథియానా
(C)   న్యూఢిల్లీ
(D)   మహారాష్ట్రలోనే థానే


Show Answer




గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
(A)   2015
(B)   2016
(C)   2017
(D)   2018


Show Answer


1973 లో చేసిన భూ గరిష్ట పరిమితికి సంబంధించిన చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది?
(A)   1 జనవరి 1973
(B)   1 జనవరి 1974
(C)   1 జనవరి 1975
(D)   16 ఆగష్టు 1975


Show Answer



రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఎక్కడ ప్రారంభించబడినది?
(A)   ఢిల్లీ
(B)   రాయ్ పూర్
(C)   రామ్ నగర్
(D)   భువనేశ్వర్


Show Answer


1988-89 నుండి పూర్తి కేంద్ర ప్రభుత్వ సహాయంతో భూమి రికార్డు కంప్యూటరీకరణలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అప్పుడు సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో భూమి రికార్డు కంప్యూటరీ కరణను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన జిల్లా?
(A)   తూర్పు గోదావరి
(B)   రంగారెడ్డి
(C)   నెల్లూరు
(D)   ఖమ్మం


Show Answer


ఫోర్డు ఫౌండేషన్‌ నిపుణుల సలహా మీద భారత వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచుటకు 1960 లో దేశంలోని 7 జిల్లాలలో సాంద్ర వ్యవసాయ జిల్లా పథకంను ప్రవేశపెట్టింది అందులో ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాను పేర్కొనుము?
(A)   తూర్పు గోదావరి
(B)   పశ్చిమగోదావరి
(C)   కృష్ణా
(D)   వరంగల్


Show Answer


2000 జులై 29 న ఆమోదించిన నూతన జాతీయ వ్యవసాయ విధానాన్ని ఏమని అభివర్ణిస్తున్నారు?
(A)   రెయిన్‌బో విప్లవం
(B)   రెయిన్‌ విప్లవం
(C)   హరిత విప్లవం
(D)   శ్వేత విప్లవం


Show Answer


అటల్ భూజల్ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
(A)   2016 June 14
(B)   2017 June 20
(C)   2018 April 1
(D)   2019 June 15


Show Answer




  • Page
  • 1 / 8