[Ans: b] Explanation: 2005 లో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. 2005 Jun 15 న రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేశారు. ఈచట్టం 12 Oct 2005 నుండి అమలులోకి వచ్చింది
[Ans: a] Explanation: ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, ఒక క్యాబినెట్ మినిస్టర్ సభ్యులుగా గలసలహా కమిటీ సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు.
(A)వివిధ శాఖలకు ఇన్ ఫర్మేషన్ అధికారులను నియమించడం (B)సమాచారము ఇవ్వకుండా నిరాకరించిన సంబదిత శాఖపై చర్యలకు సిపారసు చేస్తుంది (C)కమీషను తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది (D)పైవన్ని
[Ans: d] Explanation: ప్రభుత్వ విధానాలు శున్యంలో తయారుకావు పై అన్ని ప్రభావ వర్గాలకు అనుగుణంగా విర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ విధానాన్ని అన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి.
[Ans: c] Explanation: దేశంలో ప్రభుత్వ విధానాలు రూపొందించి అమలు చేసేవి శాసన వ్యవస్థలు అనగా భారతదేశంలో ప్రభుత్వ విధానాలను ఎక్కువగా ప్రభావితం చేసేవి పార్లమెంట్ / శాసనసభలు.
[Ans: c] Explanation: నీతి అయోగ్ ఇది రాజ్యాంగేతర చట్టేతర సంస్థ, ఇది అభివ్రుద్ది పథకాలు, ప్రణాళిక రూపకల్పన రాష్త్రాల బడ్జెట్ రూపకల్పన ద్వారా ప్రభుత్వ విధానాలను రూపొందింస్తుంది.
[Ans: d] Explanation: రాష్త్రాలకు చట్టబద్దమైన కమీషన్ ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాల అంశాలు కేంద్ర సమాచార కమీషన్ పరిదిలోకి వస్తాయి.
[Ans: d] Explanation: భారత రాజ్యాంగంలో సమాచార హక్కు గురించి ప్రత్యక్ష్యంగా పేర్కొనలేదు. అయితే ప్రాథమిక హక్కులలోని ప్రకరణ 19 లో సమాచార హక్కు అంతర్గతంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.