[Ans: d] Explanation: 9-Dec-1946 లో జరిగిన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశంలో Dec-9 న తాత్కాలిక అధ్యక్షతన S.N సిన్హాను ఎన్నుకున్నారు. Dec-11 నాడు తాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా డా.. R రాజేంద్రప్రసాద్ ను ఎన్నుకున్నారు.
(A)రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు H C ముఖర్జీ, V T కృష్ణమాచారి (B)రాజ్యాంగ పరిషత్ సలహాదారు, బెనగల్ నరసింగరావు (C)రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం సభ్యుల సంఖ్య 389 (D)పైవన్ని సరైనవి
(A).ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు (B)భారత జాతీయ కాంగ్రేస్ ద్వారా ఎంపిక చేయబడ్డారు (C)భ్రిటీష్ పార్లమేంట్ చేత (D)ప్రధానంగా బ్రిటీష్ ఇండియా ప్రోనిన్షియల్ శాసన సభల చేత ఎన్నుకోబడ్డారు
[Ans: d] Explanation: రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం సభ్యులు 389, ఇందులో 292 మంది బ్రిటీష్ ఇండియానుండి 93 మంది స్వదేశీ రాజుల ప్రతినిదులు, 4గురు సభ్యులను చీఫ్ కమీషనర్ ప్రాంతాలయిన ఢిల్లీ, అజ్మీర్, మెవార్, కూర్గ్ ప్రాంతాల నుండి తీసుకున్నారు.
[Ans: b] Explanation: వాస్తవంగా అంబెడ్కర్ బెంగాల్ నుండి మొదట రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికైయారు, కానీ దేశ విభజన సందర్బంగా అంబెడ్కర్ ఎన్నికైన ప్రాంతం పాకిస్థాన్ కు బదిలీ కావడం లో తిరిగి ఆనాటి బొంబాయి రాష్ట్రం నుండిఎన్నికయ్యారు.
[Ans: b] Explanation: Jan 26 ను రాజ్యాంగ అవలు తేదీగా నిర్ణయించడానికి రారిత్రక నేపధ్యం ఉంది. INC నెహూ అధ్యక్షతన జరిగిన లాహోర్ సమావేశంలో (1929 Dec 31) Jan 26 ను సంపూర్ణస్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. అందువల్ల 1949 Nov 26 న ఆమోదించినప్పటికి 1950 Jan 26 న అమలులోని వచ్చింది.