[Ans: a] Explanation: బద్దెగుడు మొదటి అరికేసరి మనుమడు వెములవాడలోని బద్దేగేశ్వరాలయం ను నిర్మించాడు. బద్దెగేశ్వరాలయంను ప్రస్తుతం భీమేశ్వరాలయంగా పిలుస్తున్నాము. ఈ దేవాలయం 9 వ శతాబ్దంలో నిర్మించారు.
[Ans: a] Explanation: తెలంగాణాలో తొలి పధ్యశాసనం కుర్క్య్ల బొమ్మలగట్టు శాసనం దీనిని పంపకవి సోదరుడైన జీనవల్లభుడు కరీంనగర్ లో వేయించాడు. జీనవల్లభుడు అరికేసరి -2 ఆస్థాన కవి.