[Ans: a] Explanation: హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటగా జరిగిన చర్య చందారైల్వే ఘటన (1883) నే ప్రజా చైతన్యానికి నాందిగా భావిస్తారు.
[Ans: a] Explanation: హైదరాబాద్ లో 1901 లో శ్రీ K లక్ష్మణరావు తదితరులు శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనలో గ్రంధాలయ ఉద్యమం ప్రారంభమైందని చెప్పవచ్చు.
(A)హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమం (B)ముస్లీంలను యురోపియన్లు గా మార్చే కార్యక్రమం (C)ముస్లింలను హిందువులుగామార్చే కార్యక్రమం (D)ముస్లింలను శుద్దిచేయు కార్యక్రమం