-->
1 - 20 of 50 MCQs found
(C P I )భారత కమ్యునిస్టు పార్టీ తెలంగాణా రైతంగ సాయుద పోరాటం ను ఎవరి సూచన ద్వారా విరమించింది?
(A)   చైనా కమ్యునిస్టు పార్టీ
(B)   మాస్కో కమ్యునిస్టు పార్టీ
(C)   భారత ప్రభుత్వం
(D)   పైవన్ని


Show Answer


తెలంగాణా లో సాయుదపోరాటం ఎవరి సలహాతో ప్రారంబమైంది?
(A)   చైనా
(B)   రష్యా ( సోవియట్ రష్యా)
(C)   భారత కేంద్ర నాయకత్వం
(D)   ఏదీ కాదు


Show Answer


తెలంగాణా మార్గమే భారతదేశ మార్గమని ప్రకటించిన పార్టీ ఏది?
(A)   కాంగ్రేస్
(B)   C P I (M L)
(C)   C P I (M)
(D)   C P I


Show Answer


చైనా కమ్యునిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏ సం..లో ఏర్పడింది?
(A)   1945
(B)   1946
(C)   1949
(D)   1950


Show Answer


ఏ సమావేశంలో భారత ప్రభుత్వంతో స్నేహాంగా మెలగాలని C P I నిర్ణయించింది?
(A)   1956 పాల్ఘట్
(B)   1956 నక్సల్ బరి
(C)   1956 సిలిగురి
(D)   1956 బెంగుళూరు


Show Answer


తెలంగాణాలో నక్సలైట్లతో సంబందం ఉన్న పార్టీ ఏది?
(A)   C P I
(B)   C P I (M)
(C)   C P I (M L)
(D)   పైవన్ని


Show Answer


నక్సల్ బరి ఉద్యమ మూల కారకుడు ఎవరు?
(A)   చారు మజుందార్
(B)   పుచ్చలపల్లి సుందరయ్య
(C)   గద్దర్
(D)   దేవుల పల్లి వెంకటేశ్వర రావు


Show Answer


గుత్తికొండ బిలం సమావేశం జరిగిన సం..?
(A)   1967
(B)   1969
(C)   1970
(D)   1988


Show Answer


గుత్తి కొండ బిలం సమావేశానికి హజరైన తెలంగాణా విధ్యార్థి?
(A)   P V నర్సింహరావు
(B)   కొండపల్లి సీతారామయ్య
(C)   చంద్రశేఖర్ రెడ్డి
(D)   పైవన్ని


Show Answer


C P I (M L ) పార్టీని ఎప్పుడు స్థాపించారు?
(A)   1969 April 22
(B)   1969 May 1
(C)   1968 April 22
(D)   1968 May 1


Show Answer


భారతదేశంలో నక్సల్బరి ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం?
(A)   ఆంధ్రప్రదేశ్ (శ్రీకాకుళం)
(B)   పశ్చిమ బెంగాల్
(C)   ఆంధ్రప్రదేశ్ (ఇంద్రవెల్లి)
(D)   భీహార్


Show Answer


గుత్తికొండ సమావేశంలో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీ C P I (M L) కార్యవర్గంలోకి తెలంగాణా ప్రాంతంనుండి ఎవరిని ఎంపిక చేశారు?
(A)   కొండపల్లి సీతారామయ్య
(B)   K G సత్య మూర్తి
(C)   A మరియు B
(D)   పైవేవి కావు


Show Answer


1969 May లో ఆంధ్రప్రదేశ‌లో నక్సలైట్ ఉద్యమకారులు ఎక్కడ సమావేశం అయ్యారు?
(A)   జలాంత్రపు కోట
(B)   జగిత్యాల
(C)   ఇంద్రవెళ్ళి
(D)   సిరిసిల్లా


Show Answer


1969 లో రైతాంగ సంఘర్షణ సమితి ఎన్ని గ్రామాలను తన ఆదుపులోకి తీసుకుంది?
(A)   518
(B)   400
(C)   220
(D)   300


Show Answer


పంచాది కృష్ణమూర్తి మరణం తరువాత ఉద్యమం ఎవరికి అప్పగించారు?
(A)   కొండపల్లి సీతారామయ్య
(B)   సత్యం
(C)   చంద్రశేఖర్ రెడ్ది
(D)   కానుసన్యోల్


Show Answer


భూ స్వాములను శిక్షించడానికి ప్రజాన్యాయస్థానాలను ఎవరు నెలకొల్పినారు?
(A)   C P I (M) పార్టీ
(B)   C P I పార్టీ
(C)   రైతాంగ సంఘర్షణ సమితి
(D)   పైవన్ని


Show Answer


ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకులంలో నక్సల్ ఉద్యమం ఎవరి మరణంతో ఆగిపోయింది?
(A)   సత్యం
(B)   కైలాసం
(C)   A మరియు B
(D)   పంచాది కృష్ణమూర్తి


Show Answer


శ్రీకాకుళం ఉద్యమం ఆగిపోయిన తరువాత నక్సల్స్ ఉద్యమం ఎక్కడ బలపడింది?
(A)   రాయల సీమ జిల్లాలో
(B)   ఉత్తరకోస్తా జిల్లాలో
(C)   తెలంగాణా జిల్లాలో
(D)   విజయనగరం జిల్లాలో


Show Answer


అదిలాబాద్ జిల్లాలో నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు?
(A)   సాదారణ ప్రజలు
(B)   ఉద్యోగులు
(C)   భూసామ్య ప్రజలు
(D)   గిరిజనులు


Show Answer


R E C, ఉస్మానియా విధ్యార్థులు తెలంగాణాలో ఎందుకు నక్సల్స్ తో కలిసి ఉద్యమాల వైపు వెళ్ళారు?
(A)   ఉద్యోగాలు రాక
(B)   1969 తెలంగాణా ఉద్యమంలో నిరాశచెంది
(C)   సరైన గుర్తింపు లబించక
(D)   ఇతర పార్టీలు విధ్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచడం వల్ల


Show Answer


  • Page
  • 1 / 3