-->
1 - 20 of 35 MCQs found
1970 - 1982 మద్య ఆంద్రప్రదేశ్ ను ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించారు?
(A)   2
(B)   3
(C)   6
(D)   8


Show Answer


తెలుగుదేశం పార్టీని ఏ సం..లో స్థాపించారు?
(A)   1980
(B)   1982
(C)   1983
(D)   1985


Show Answer


తెలంగాణా ప్రాంతంలో పటేల్, పట్వారి వ్యవస్థను ఏ సం..లో రద్దు చేశారు?
(A)   1983
(B)   1984
(C)   1985
(D)   1986


Show Answer


తెలంగాణా వారికి తెలుగు రాదు అని నిజాం అంటే, ఇంగ్లీష్ వాళ్లు తెలంగాణా ప్రజలకు ఇంగ్లీష్ రాదు అన్నారు. కాని తెలుగోడు వచ్చి( ఆంద్రవాళ్ళు) తెలంగాణా వారికి తెలుగు రాదు అన్నారు. ఇది ఎలా న్యాయం అని ప్రశ్నించింది ఎవరు?
(A)   దాశరధి కృష్ణ మాచార్యులు
(B)   వట్టికోట అళ్యార్ స్వామి
(C)   కాళోజి
(D)   గద్దర్


Show Answer


1982 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఏమిటి?
(A)   1978 కాంగ్రేస్ పార్టీ చీలి బలహీన పడటం
(B)   చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చడం
(C)   తెలుగు వారి ఆత్మగౌరవం డిల్లీలో తాకట్టు పెట్టబడిందిఅని N T R ప్రచారం చేసి ప్రార్టీ ని స్థాపించడం
(D)   పైవన్ని


Show Answer


N T రామారావు తెచ్చిన తెలుగుజాతి ఆత్మ గౌరవ నినాదం తెలంగాణా వాదంపై ఏ విదమైన ప్రభావం చూపింది?
(A)   తెలంగాణా వాదం బలపడింది
(B)   తెలంగాణా వాదం కొంతకాలం బలహీన పడింది
(C)   తెలంగాణా అబివృద్దికి దోహదపడింది
(D)   పైవన్ని


Show Answer


హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అబివృద్ది వల్ల తెలంగాణా పై ప్రభావం ఏమిటి?
(A)   తెలంగాణా రైతులు కోటీశ్వరులైనారు
(B)   తెలంగాణా అభివృద్ది చెందింది
(C)   తెలంగాణా లోని ప్రభుత్వ భూములు ఆంద్రవారి కబ్జాకు గురైనవి
(D)   పైవన్ని


Show Answer


N T R హయాంలో ఏ G.O. తెలంగాణా ఉద్యోగులపట్ల వివక్ష చూపెట్టింది?
(A)   564
(B)   610
(C)   36
(D)   పైవన్ని


Show Answer


తెలుగుదేశం పాలనా కాలంలో తెలంగాణా రైతుల ఆత్మహత్యలు పెరగడానికి గల కారణం ఏమిటి?
(A)   వర్షాలు కురువక పోవడం
(B)   తరుచు కరువులు రావడం
(C)   వ్యవసాయానికి ప్రాదాన్యత తగ్గించి సేవా ఆదారిత రాష్ట్రంగా చేయడం
(D)   ప్రజలకు ఆదునిక విద్యనందించడం


Show Answer


ఇమ్రేజ్ పత్రిక సంపాదకుడు?
(A)   నవాబ్ అలీయావర్ జంగ్
(B)   షోయబుల్లాఖాన్
(C)   సురవరం ప్రతాపరెడ్డి
(D)   తుర్రెబాజ్ ఖాన్


Show Answer


గోల్కొండ పత్రిక సంపాదకుడు?
(A)   ముట్నం కృష్ణారావు
(B)   మాడపాటి హనుమంతరావు
(C)   సురవరం ప్రతాపరెడ్డి
(D)   దాశరధి


Show Answer


హైదరాబాద్ లోని ఎగ్జిబీషన్ గ్రౌండ్ లీజును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
(A)   నారా చంద్రబాబు నాయుడు
(B)   నాదెండ్ల బాస్కర్ రావు
(C)   N T R
(D)   P V నర్సింహారావు


Show Answer


క్రింది వాటిలో ఏ సంఘటన తెలంగాణా ఆత్మగౌరవంపై దాది చేసింది?
(A)   నవాబ్ అలీ యావర్ జంగ్ విగ్రహాన్ని టాంక్ బండ్ పై పెట్టకపోవడం
(B)   C R రెడ్డి విగ్రహం టాంక్ బండ్ పై పెట్టడం
(C)   ధాశరథి కృష్ణామాచార్యులను ఆస్థానకవి పదవి నుంచి తొలగించడం
(D)   పైవన్ని


Show Answer


తెలంగాణా ప్రాంతీయ బోర్దును రద్దు చేసింది ఎవరు?
(A)   చంద్రబాబు నాయుడు
(B)   N T రామారావు
(C)   Y S రాజశేఖర్ రెడ్డి
(D)   రోషయ్య


Show Answer


తెలంగాణా పరిశ్రమ పై T N R పాలనా ప్రభావం ఏమిటి?
(A)   తెలంగాణా పరిశ్రమలను అభివృద్ది చెందించడం జరిగింది
(B)   తెలంగాణా ప్రాంతంలో అనేక నూతన పరిశ్రమలు స్థాపించి తెలంగాణా అభివృద్దికి కృషి జరిగింది
(C)   నష్టాలతో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం సాయం చేసింది
(D)   పరిశ్రమలు మూతపడ్డాయి


Show Answer


610 G O వల్ల తెలంగాణా ఉద్యోగులు ఏ విదంగా లాభపడ్డారు?
(A)   ఆంద్ర ఉద్యోగులను వారి స్థానిక ప్రాంతాలకు పంపించారు
(B)   తెలంగాణా లో కొత్త పోస్టులు సృష్టించి వాటిని తెలంగాణా వారితో నింపారు
(C)   తెలంగాణా లో నిరుద్యోగులు ఉద్యోగాలు పోందారు
(D)   పైవేవి కావు


Show Answer


కొమురం బీమ్ ఏ జిల్లాకు చెందిన వాదు?
(A)   వరంగల్
(B)   ఖమ్మం
(C)   నల్గొండ
(D)   ఆదిలాబాద్


Show Answer


కొమురం బీమ్ విగ్రహాన్ని ట్యాంక్ బండపై పెడతామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది?
(A)   1985
(B)   2001
(C)   2004
(D)   2009


Show Answer


కొమురం బీమ్ వర్థంతిని ఎప్పుడు అధికారికంగా నిర్వహించారు?
(A)   2014
(B)   2015
(C)   2009
(D)   2012


Show Answer


కొమురం బీమ్ సినిమా దర్శకుడు ఎవరు?
(A)   శంకర్
(B)   దాసరి నారాయణ
(C)   ఆల్లాని శంకర్
(D)   పూరి జగన్నాథ్


Show Answer


  • Page
  • 1 / 2