-->

General Studies (PKG-294 ) 2019 Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 10350 MCQs found
1.ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి ?
(ఏ ).సింధు నాగరికత యొక్క తూర్పు అగ్ర భాగం సత్కజెండర్ మరియు పశ్చిమ అగ్రప్రాంతం ఆలంఘిర్పూర్.
(బి)సింధు నాగరికత  ఇనుపయుగంకి చెందిన నాగరికత.
(సి)హరప్పా ప్రజల అతిపెద్ద ఓడరేవు లోథాల్. 
(A)   a మాత్రమే 
(B)   b ,c
(C)   c మాత్రమే 
(D)   a, b , c   


Show Answer


వేద నాగరికత గురించి సరికానిది గుర్తించండి?
(ఏ )ఆర్యులు ఇనుపలోహం ఉపయోగించేవారు .
(బి)గాయత్రీ మంత్రం సావిత్రి దేవికి సంభందించింది.
(సి)భారతదేశంలోకి వచ్చిన మొదటి ఇండో ఆర్య తెగ భరత తెగ .
(డి)ఋగ్వేద ప్రజలు చెల్లించే స్వచ్చంద పన్ను విష్ .
(A)   a మాత్రమే 
(B)   b,c 
(C)   d మాత్రమే 
(D)   a ,c ,d 


Show Answer


ఈ క్రింది వాటిని జతపరచండి.
(ఏ)భారతదేశ భౌతికవాద మూలపురుషుడు            
(బి)మక్కలిగోశాలి మతం                                     
(సి)తొలి తీర్ధంకరుడు                                         
(డ్)లోకమతవాదులు   

 (1)చార్వకులు     
 (2)పార్శ్వనాథుడు  
 (3)ఆజీవక మతం 
 (4)అజితాకేశాకంభకి 
(5) ఋషభనాథుడు 
(A)   ఏ-1,బి -5,సి-4,డి -3
(B)   ఏ-4,బి -3,సి-5,డి -1
(C)   ఏ-3,బి -2,సి-5,డి -4
(D)   ఏ-2,బి -3,సి-1,డి -5


Show Answer


ఈ క్రింది వంశాలను పాలనాక్రమంలో గుర్తించండి ?
(ఏ )హార్యంక  (బి)బర్హాద్రత  (సి)శిశునాగ  (డి)నంద 
(A)   a ,b ,d ,c 
(B)   b ,c ,a ,d 
(C)   a ,c ,b ,d 
(D)   b ,a ,c ,d 


Show Answer


బిందుసారుని గురించి సరిఐనవి జతపరచండి ?
(ఏ) బిందుసారుని మారుపేరు       
(బి)బిందుసారుని మతం             
(సి)బిందుసారుని బిరుదు             

(1)ఆజీవకం 
(2)అమిత్రగాథ     
(3)సంప్రతి                                          
(4)సింహసేనుడు                                                
 (5)జైనం 
(A)   ఏ-4,బి -1,సి-2
(B)   ఏ-3,బి -5,సి-4
(C)   ఏ-3,బి -1,సి-4
(D)   ఏ-4,బి -5,సి-3


Show Answer


శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైన ఓడరేవు ?
(A)   ఘంటశాల 
(B)   అరికమేడు 
(C)   మోటుపల్లి 
(D)   భరుకార్చ 


Show Answer


బెజవాడలో కుమారస్వామి ఆలయం ఎవరు నిర్మించారు?
(A)   గుణగ విజయాదిత్యుడు 
(B)   విజయాదిత్యుడు-7
(C)   కుబ్జావిష్ణువర్ధనుడు 
(D)   యుద్ధమల్లుడు 


Show Answer


రాష్ట్రకూటుల గురించి సరిఐనవి  గుర్తుంచండి ?
(ఏ )వీరి మాతృ బాషా కన్నడం 
(బి)మొదటి కృష్ణుడు ఎల్లోరాలో దశావతార ఆలయం నిర్మించాడు 
(సి)అమోఘవర్షుని కాలంలో అరబ్ యాత్రికుడు సులేమాన్ ఈ రాజ్యాన్ని సందర్శించాడు 
(A)   a ,c 
(B)   b మాత్రమే 
(C)   a ,b 
(D)   a ,b ,c 


Show Answer


ఈ క్రింది వాటిని జతపరచండి ?
(ఏ )శంకరాచార్యులు           (1)విశిష్టాద్వైతం 
(బి)రామానుజాచార్యులు     (2)ద్వైత సిద్హాంతం 
(సి)మాధవాచార్యులు          (3)శివాద్వైతం 
                                       (4)అద్వైత సిద్హాంతం 
(A)   ఏ -4,బి-1,సి-3
(B)   ఏ -4,బి-1,సి-2
(C)   ఏ -2,బి-3,సి-1
(D)   ఏ -3,బి-1,సి-4


Show Answer


భారతదేశంలో మొట్టమొదటిగా జిజియా అనే మతపరమైన పన్నును ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు ?
(A)   ముల్తాన్ 
(B)   సింధ్ 
(C)   పంజాబ్ 
(D)   కాశ్మీర్ 


Show Answer


సమాధుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ?
(A)   బాల్బన్ 
(B)   ఇల్  తుత్ మిష్  
(C)   గియాసుద్దీన్ తుగ్లఖ్ 
(D)   జలాలుద్దీన్ ఖిల్జీ 


Show Answer


మహ్మద్ ప్రవక్త యొక్క వారసులమని ప్రకటించుకొని రాజ్యానికి వచ్చిన ఢిల్లీ సుల్తానులు  ఎవరు?
(A)   ఖిల్జీ వంశస్తులు 
(B)   తుగ్లఖ్ వంశస్తులు 
(C)   లోది వంశస్తులు 
(D)   సయ్యద్ వంశస్తులు 


Show Answer


యమునా నదికి కాలువలు త్రవ్వించిన మొదటి సుల్తాన్ ఎవరు?
(A)   అల్లాఉద్దీన్ ఖిల్జీ 
(B)   ఫిరోజ్షా తుగ్లఖ్ 
(C)   సికంధర్ లోడి  
(D)   జలాలుద్దీన్ ఖిల్జీ 


Show Answer


శ్రీ కృష్ణ దేవరాయల చేతిలో ఓడిపోయిన బీజాపూర్ సుల్తాన్  ఎవరు?
(A)   అలీ అదిల్ షా 
(B)   సికందర్ అలీ షా 
(C)   ఇస్మాయయిల్ అదిల్ షా 
(D)   మహ్మద్ అదిల్ షా 


Show Answer


హుమాయూన్ తన సామ్రాజ్యాన్ని కోల్పవడానికి కారణాలు గుర్తించండి ?
(ఏ )శత్రువుల్ని విడిచిపెట్టడం         (బి) బలహీన వారసులు 
(సి)నల్లమందు అలవాటు             (డి ) కఠినంగా వ్యవహరించడం 
(A)   b ,d 
(B)   a ,c ,d 
(C)   a ,d 
(D)   a ,b ,c ,d 


Show Answer


కేంద్ర ప్రభుత్వ పథకాలు
a. సంసద్ ఆదర్శ గ్రామా యోజన                             i) 2014 డిసెంబర్
b. సుకన్య సమృద్ధి పథకం                                        ii) జూలై 2015
c. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన               iii) 2015 ఫిబ్రవరి
d. Soil Health Card పథకం                                     iv) 2014 అక్టోబర్
(A)   a- iv b- i c-ii d -iii
(B)   a- i b- ii c-iii d -iv
(C)   a- iv b- iii c-ii d -i
(D)   a- i b- iv c-ii d -iii


Show Answer


ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
(A)   " ప్రతి పంటకి నీరు" అనేది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన్ పథకం యొక్క నినాదం.
(B)   ఈ పథకం ద్వారా వచ్చే 5సం,, (2016-17 to 2020-21) లలో 50 వేల కోట్లు కేటాయిస్తారు.
(C)   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించే వ్యయం 75:25 మరియు ఈశాన్య రాష్ట్రాలు - 90:10
(D)   MGNREGA లో మెటీరియల్ కాంపోనెంట్ గా దీనిని అమలు చేస్తారు.


Show Answer


ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
(A)   జాతీయ సామాజిక సహాయక పథకం (NSAP)ని 1995 లో ప్రారంభించారు.
(B)   ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య విభాగాలు వృద్ధాప్య ఫించన్లు, కుటుంబ లబ్ది దారులు, మాతృత్వ లబ్ధిదారులు. 
(C)   Rs. 75 పెన్షన్ ఇచ్చేవారు వయస్సు 65 years పైబడిన వారికి దానిని 150కి పెంచారు.
(D)   Age - 18 to 65 మధ్య వయస్సు వారిలో సహజ మరణానికి 5000 ఇచ్చేవారు.


Show Answer


ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
a) అంత్యోదయ అన్నయోజన  - 2000
b) ప్రధానమంత్రి గ్రాయోదయ్యా యోజన - 2000
c) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన - 2000
d) అన్నపూర్ణ యోజన - 2000
(A)   a, b, c 
(B)   b, c, d 
(C)   a, c, d 
(D)   a, b, c, d All are correct 


Show Answer


ప్రధానమంత్రి ముద్ర యోజన పథకానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది?
(A)   MUDRA - Micro Units Development Refinance Agency 
(B)   ఈ పథకం క్రింద 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు.
(C)   ఈ పథకంను మూడు రకాలుగా రుణాలు మంజూరు చేస్తారు. అవి శిశు, కిషోర్, తరుణ్.
(D)   ఈ పథకం ద్వారా ఇచ్చే రుణాలలో 70% వరకు శిశు ఋణాల క్యాటగిరీలో ఇస్తున్నారు. 


Show Answer


  • Page
  • 1 / 518