Show Answer
[Ans: a]
Explanation: UIDAI కు అనుబంధంగా ఏర్పడిన రాష్ట్రస్థాయి సాధికారితా కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గాను, హోం, ఆర్థిక, పంచాయితీ రాజ్, రెవెన్యూ, అటవీ, IT, పురపాలక శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారి సభ్యులుగా ఉంటారు.