-->

SGTFP -TRT-2017 SGT Free Package Multiple Choice Questions with Answers for All Subjects

1 - 20 of 160 MCQs found
భారత సైన్యంలో నిర్మాణాత్మక సంస్కరణలపై ఈ క్రింది కమిటిని భారత ప్రభుత్వం నియమించింది?
(A)   వి.కె.సింగ్‌ కమిటి
(B)   బల్బర్‌ సింగ్‌ సుహాంగ్‌ కమిటి 
(C)    బిక్రంసింగ్‌ కమిటి 
(D)   డి.బి. షెకాట్కర్‌ కమిటి


Show Answer


వృద్ధిరేటు అంచనాచేయడంలో మంచి అనుభవం గల మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధిరేటు శాతం?
(A)   6.3% 
(B)   6.7%
(C)   6.9%
(D)   7.2%


Show Answer


తెలంగాణ అంగన్‌వాడీల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాల పదవీ విరమణ వయస్సు ఎంతగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది?
(A)   55 సంవత్సరాలు
(B)   60 సంవత్సరాలు
(C)   65 సంవత్సరాలు
(D)   58 సంవత్సరాలు


Show Answer


తెలంగాణలో తొలి కవిగా పేరొందిన పాల్కురికి సోమనాధుడు జన్మ స్థలమైన జనగామా జిల్లాలోని పాలక్తుని ఎన్ని కోట్ల వ్యయంతో అభివృద్ధిపరచాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయిం చింది?
(A)   5 కోట్ల వ్యయంతో 
(B)   2 కోట్ల వ్యయంతో 
(C)   6 కోట్ల వ్యయంతో 
(D)   8 కోట్ల వ్యయంతో 


Show Answer


తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో మొత్తం కలిపి ఎన్ని పులులు ఉన్నట్లు తెలంగాణ అటవీశాఖ అధికారులు తెలిపారు? సుమారుగా పేర్కొనుము?
(A)   23 పులులు
(B)   13 పులులు
(C)   18 పులులు
(D)   21 పులులు


Show Answer


ఎగ్జిబిషన్‌ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్‌, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూడిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి క్రింది వానిలో సరైనవేవి? 
1. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ), నాన్‌-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. 
2. ఉన్నత విద్యా సంస్థ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
3. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. 
(A)   కేవలం 1 మాత్రమే 
(B)   కేవలం 2 మాత్రమే 
(C)   కేవలం 2, 3 మాత్రమే 
(D)   పైవన్నీ సరైనవే 


Show Answer


దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ కమిషన్ కి ఎవరు నేతృత్వం వహించనున్నారు? 
(A)    పి.వెంకట రామారెడ్డి 
(B)    ఆర్‌.బసంత్‌    
(C)   జస్టిస్ పద్మనాభన్ 
(D)   పైవారు ఎవరు కాదు 


Show Answer


నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఫేస్‌బుక్‌ సంయుక్తంగా నిర్వహించిన భారతదేశ విపత్తు ప్రతిస్పందన సమావేశాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
(A)   చెన్నై 
(B)   హైదరాబాద్ 
(C)   న్యూ ఢిల్లీ 
(D)   పూణె 


Show Answer


క్రింది వానిలో సరికాని జత..........
(A)   వడకాలు-వడ్రంగ పనివారు 
(B)   కులారులు- కుమ్మరి పనివారు
(C)   చెంకుకారులు- తోట పనివారు 
(D)   మణికారులు- సుగంధద్రవ్యా వ్యాపారులు


Show Answer


శాతవాహనుల కాలంలో ‘‘రజ్జుగాహక’’ అనగా...... 
(A)   చట్టబద్ద వ్యవహారాలను చూసుకొనే అధికారి 
(B)   భూసంబంధ సర్వేయర్‌
(C)   విద్యా సంబంధ అధికారి
(D)    ఆదాయ సంబంధ అధికారి


Show Answer


 ఒక కళాశాల విద్యార్థి మున్సిపల్‌ కౌన్సిల్‌కు ఎన్నిక కావాలని కోరుకున్నాడు. పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులలో ఆ విద్యార్థి నామినేషన్‌ యొక్క  చెల్లుబాటు కాలం ఈ క్రింది ఏ అంశంపై ఆధారపడి వుంటుంది........
(A)   కళాశాల ప్రిన్సిపాల్‌ అనుమతి పొందాలి
(B)   ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం కలిగి వుండాలి.
(C)   ఓటర్ల జాబితాలో అతని పేరు ఉండాలి.
(D)   అతని ప్రమాణ పత్ర ధృవీకరణ రాజ్యాంగానికి విధేయతను కలిగి ఉండాలి


Show Answer


ఇటీవల జరిగిన ఆసియా అండర్‌-14 టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత ఎవరు?
(A)   కుమ్‌ కుమ్‌ నీలా
(B)   సంజన సిరిమల్ల 
(C)   మల్లిక 
(D)   ప్రియాంశి సంకేత్ 


Show Answer


సల్పర్‌ డై ఆక్సైడ్‌ (ఎస్‌ఓ2) ఉద్గారాలు ప్రపంచంలోనే అత్యధికంగాఎక్కడ నుంచి వెలువడుతున్నాయని అమెరికాలోని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది.
(A)   చైనా 
(B)   అమెరికా 
(C)   భారత్ 
(D)   జపాన్ 


Show Answer


ఇటీవల నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(NASSCOM) తొలి మహిళా  అధ్యక్షురాలిగా  ఎవరు నియమితులయ్యారు. 
(A)   దేవయాని ఘోష్‌
(B)   దేవయాని శర్మ 
(C)   దేవయాని సింగ్ 
(D)   దేవయాని వర్మ 


Show Answer


ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేష్‌ 2017 సెప్టెంబర్‌ 5న బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రింది వానిలో ఆమె పొందిన అవార్డు...?
(A)   అన్నా పొలిటికొస్తావా (Anna Politkovskaya)
(B)   పద్మశ్రీ 
(C)   బుకర్ ప్రైజ్ 
(D)   కేంద్ర సాహిత్య అకాడమీ 


Show Answer


సోషలిస్టు నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ 115వ జయంతి, సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌ శత జయంతిని 2017 అక్టోబర్‌ 11న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోర్టల్ ఏది?
(A)   దశ పోర్టల్ 
(B)   దేశీ  పోర్టల్ 
(C)   దిశ పోర్టల్ 
(D)   భారత్ పోర్టల్ 


Show Answer


బలి జాతర సాంస్కృతిక ఉత్సవం ఏ రాష్ట్రానికి చెందినది?
(A)   తెలంగాణ 
(B)   ఒడిశా 
(C)   ఆంధ్ర 
(D)   తమిళనాడు 


Show Answer


అవినీతి ఆరోపణలతో 11 మంది యువరాజులను అరెస్ట్ చేసిన ఘటన ఏ దేశానికి చెందినది?
(A)   సౌదీ అరేబియా 
(B)   ఇరాక్ 
(C)   కువైట్ 
(D)   ఒమన్ 


Show Answer


బంగ్లాదేశ్‌లో రోహింగ్యా శరణార్థుల సహాయార్థం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ పేరు ....
(A)   ఆపరేషన్ అల్ అవుట్ 
(B)   ఆపరేషన్ సంకట మోచన్ 
(C)   ఆపరేషన్ ఇన్‌సానియత్‌
(D)   ఆపరేషన్ గుడ్ విల్ 


Show Answer


ఎం ఈస్ట్‌ ప్రాంతంలోని మురికివాడల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన మిషన్ -----
(A)   మిషన్-20
(B)   మిషన్-21
(C)   మిషన్-23
(D)   మిషన్-24


Show Answer


  • Page
  • 1 / 8